డిప్యూటీ సీఎం దీక్షకు మద్దతుగా గుంతకల్లులో ర్యాలీ

68చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా గుంతకల్లు పట్టణంలో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డు కల్తీ చేసిన నిందితులను తక్షణమే చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. అనంతరం జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్