ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న బాలకృష్ణ

1055చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు కదిరిలోని ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర'లో భాగంగా లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్