నిరుద
్యోగులకు స్వయం ఉపాధి
కల్పించాలనే ఉద్దేశంతో పీఎం ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. చిన్న
, మధ్యతర
హా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఈ పథకం కింద రూ. లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ రుణంలో గరిష్ఠంగా 35 శాతం వరకు ర
ాయితీ లభిస్తుంది. 18 ఏళ్లు పైబడి, 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు kviconline.gov.in వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.