కళ్యాణదుర్గం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

65చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అక్టోబర్ 8వ తేది జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ విలేఖరుల సమావేశంలో సోమవారం తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 39సంవత్సరాల లోపు నిరుద్యోగులు అర్హులన్నారు. జాబ్ మేళాను కళ్యాణదుర్గం నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్