వరద బాధితులకు నిత్యవసరాలు పంపిణీ

61చూసినవారు
విజయవాడలోని పలు ప్రాంతాల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బుధవారం రాత్రి వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులకు బియ్యం, బేడలు, నూనె, చక్కెర, చింతపండు, కొబ్బెర, కూరగాయలు, ఆకుకూరలు పంపిణీ చేశారు. రాత్రి 10 గంటలు దాటినా పంపిణీ చేశారు. అర్ధరాత్రి వరకు నిత్యావసర సరుకులను వరద బాధితులకు ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్