శ్రీరామ్ రెడ్డి, సత్యసాయి కార్మికులు భిక్షాటన

84చూసినవారు
శ్రీరామ్ రెడ్డి, సత్యసాయి కార్మికులు భిక్షాటన
కళ్యాణదుర్గం పట్టణంలో సిఐటియూ ఆధ్వర్యంలో శ్రీరామిరెడ్డి, సత్యసాయి త్రాగునీటి కార్మికులసమ్మె 6వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా మంగళవారం పట్టణంలో ప్రధాన కూడలిలో కార్మికులు సిఐటియూ నాయకులు బిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ మాట్లాడుతూ.. జిల్లాలో శ్రీరామిరెడ్డి సత్యసాయి కార్మికులకు వెంటనే జీతాలు వేయాలి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్