వైసిపి ని వీడి 40 కుటుంబాలు టిడిపిలో చేరిక

82చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలం కల్ల రొప్పం గొల్ల హట్టి లో శనివారం వైసీపీని వీధి ఎమ్మెస్ రాజు సమక్షంలో 40 కుటుంబాలు టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్