జగనన్న తోనే అభివృద్ధి, సంక్షేమ పాలన సాధ్యం: మంత్రి

51చూసినవారు
జగనన్న తోనే అభివృద్ధి, సంక్షేమ పాలన సాధ్యం: మంత్రి
శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పులేరు గ్రామంలో శనివారం రాష్ట్ర మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రికి సర్పంచ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్