పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

51చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని రాగిగుంట చెరువు సమీపన ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో రెవిన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్