కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి

58చూసినవారు
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని శ్రీకృష్ణుని ఆలయంలో సోమవారం మంత్రి సవితమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి పై ఆ కృష్ణ భగవానుడి కరుణాకటాక్షం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్