రొద్దం: నారనాగేపల్లి వద్ద పరవళ్లు తొక్కుతున్న పెన్నానది

59చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేపల్లి వద్ద ఉన్న పెన్నానది పై నిర్మించిన వంతెన క్రింద పూర్తిగా పరవళ్లు తొక్కుతూ గంగమ్మ గలగల పారుతోంది. మంగళవారం పెన్నా నదిలోకి భారీగా వరద నీరు పోటెత్తింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలకు జలకళ సంతరించుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్