స్వచ్ఛభారత్ వాహనం చెడిపోయిన పట్టించుకోని అధికారులు

73చూసినవారు
పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని కర్ణాటక నాగేపల్లిలో చెత్తను సేకరించే స్వచ్ఛభారత్ వాహనాన్ని నిర్లక్ష్యంగా పెంటకుప్పలో వదిలేశారు. వాహనం చెడిపోయి సంవత్సరాలు గడుస్తున్న మరమ్మతులు చేయించకుండా వదిలేశారు. అందులో పిచ్చి మొక్కలు మొలిచి తుప్పు పట్టిపోయింది మున్సిపల్ అధికారులు, ప్రతినిధులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్