విద్యార్థులకు కంటి పరీక్షలు

84చూసినవారు
విద్యార్థులకు కంటి పరీక్షలు
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురంలో.. జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆప్తాలామిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దృష్టి దోషం కళ్ళల్లో ఏమైనా సమస్యలు ఉన్న వాటిని పరీక్షించారు. దాదాపు 450 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేయగా, 15 మందికి అద్దాలు అవసరం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్