రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి గొగరే రామాంజనేయులు ని బీఎస్పీ పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర బీఎస్పీ పార్టీ కార్యదర్శి చిందనూరు నాగరాజు ఉత్తర్వులు విడుదల చేశారు. రామాంజనేయులు సుదీర్ఘంగా పత్రికా రంగంలో పనిచేసి ప్రజా సమస్యలు పట్ల అవగాహన ఉన్న వ్యక్తి తమ పార్టీలోకి రావడం సంతోషకర విషయమని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతలు అందించినందుకు చిందనూరు నాగరాజు కు కృతజ్ఞతలు తెలిపారు.