రైతులకు సబ్సిడీ ఉలవల పంపిణీ

81చూసినవారు
రైతులకు సబ్సిడీ ఉలవల పంపిణీ
సింగనమల మండలం గుమ్మేపల్లి కల్లుమడి గ్రామ పంచాయతీ రైతులకు మంగళవారం కల్లుమడి గ్రామ సచివాలయం దగ్గర సబ్సిడీ ఉలవలను గుమ్మేపల్లి సర్పంచ్ డేగల లలితమ్మ, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి రైతులకు పంపిణీ చేశారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మాట్లాడుతూ. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్