పెద్దపప్పూరు: 'పండించే రైతుకు అండగా బీజేపీ ప్రభుత్వం'

85చూసినవారు
పెద్దపప్పూరు: 'పండించే రైతుకు అండగా బీజేపీ ప్రభుత్వం'
దేశ వ్యాప్తంగా పండించే రైతుకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందని పెద్దపప్పూరు మండల వీవర్స్ కన్వీనర్ చింతా ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని హరేరామ ఆశ్రమ ఆవరణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకం కింద దాదాపు రూ. 20 వేల కోట్లు విడుదల చేశారని తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు జమ కావడంతో ఆనందంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్