శిథిలావస్థకు చేరుకున్న తుంగభద్ర గేట్లు మార్చండి: సీపీఐ

53చూసినవారు
శిథిలావస్థకు చేరుకున్న తుంగభద్ర గేట్లు మార్చండి: సీపీఐ
ఉరవకొండలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భాంగా సిపిఐ పార్టీ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న 33 తుంగభద్ర గేట్లు మార్చాలన్నారు.

సంబంధిత పోస్ట్