గ్రామ సభలకు ప్రత్యేక అధికారులు నియామకం

58చూసినవారు
గ్రామ సభలకు ప్రత్యేక అధికారులు నియామకం
ఆముదాలవలస మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నిర్వహించనున్న గ్రామసభలకు పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో వాసుదేవరావు తెలిపారు. గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకానికి 2024- 25 ఏడాదికి కొత్త పనులను గుర్తించాలని సూచించారు. ప్రతి పంచాయతీలో ఉదయం 10 గంటలకు పక్కాగా గ్రామసభ నిర్వహణ జరగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్