కేదారిపురం పాఠశాలలో నాటిన మొక్కలు

50చూసినవారు
కేదారిపురం పాఠశాలలో నాటిన మొక్కలు
ఇచ్చాపురం మండలం కేదారిపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు సైన్స్ ఉపాధ్యాయులు పూజారి రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఎన్ సారధి మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సoరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్