చింతాడలో శ్రీకాకుళం టిడిపి అభ్యర్థి గొండు శంకర్ ప్రచారం

74చూసినవారు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల చింతాడ గ్రామంలో సోమవారం రాత్రి శ్రీకాకుళం శాసనసభ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ టిడిపి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి అధిక మెజారిటీ అందించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులు బోర గోవిందరావు, రాజారావు, శ్రీను, రమేష్, రాము, గారయ్య రెడ్డి, రందిఅప్పలస్వామి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్