ప్రతీ ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తి నిలవాలి

66చూసినవారు
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బుధవారం"హర్ ఘర్ తిరంగా" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ బాబు మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిపై జాతీయజెండా ఎగరాలని, ప్రతీ ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తి నిలవాలన్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన విద్యార్థులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పతకాలు చేతబట్టిన విద్యార్థులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్