ఉచిత వైద్య శిబిరానికి స్పందన

66చూసినవారు
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
నరసన్నపేట మండలం పారసెల్లి పంచాయతీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళవారం స్థానిక పంచాయతీ సర్పంచ్ డబ్బీరు కిరణ్ పట్నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరంలో జేమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 200 మందికి పైగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పెరుగుతున్న సందర్భంగా శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్