15వ వార్డులో పారిశుధ్య కార్యక్రమం

85చూసినవారు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 15వవార్డులో శుక్రవారం పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్రపరిచారు. ఎక్కడికక్కడ అడ్డు ఉండిపోవటంతో మురికి నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడిన రోడ్డుపైకి మురికి నీరు పారుతుంది. దీంతో ఆ వార్డ్ ప్రజలు వార్డు, కౌన్సిలర్ బల్ల రేవతి శ్రీనివాస్ కు తెలుపగా శుక్రవారం పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలను శుభ్ర పరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్