మంత్రికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

53చూసినవారు
మంత్రికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
పలాస మున్సిపాలిటీ 23వ వార్డులో వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆదివారం జోరుగా ప్రచారం చేస్తున్నారు. అడుగడుగునా మంత్రి కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రచారంలోనికి దూసుకుపోతున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని ఎంపీగా తిలక్ ను గేలిపించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్