ప్రతి ఒక్కరూ సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలి

69చూసినవారు
ప్రతి ఒక్కరూ సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలి
సమతుల్యమైన పౌష్టికాహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మండల టిడిపి యువ నాయకులు అంపిలి. పోలినాయుడు అన్నారు. బుధవారం లక్ష్మీనర్సుపేట మండలంలోని బొత్తాడసింగి  అంగన్వాడీ కేంద్రం వద్ద పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా  పోలినాయుడు మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందించడానికి అంగన్వాడీ కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్