కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

82చూసినవారు
కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళంలో సోమవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్రమంత్రి ఎంపిక కావడంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో సమస్య లు మంత్రికి వివరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్