చేనేత వస్త్రాలు ధరించి ఢిల్లీ పార్లమెంటుకు ఎంపీ కలిశెట్టి

60చూసినవారు
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం టీడీపీ ఎంపీ, ఎచ్చెర్ల సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు చేనేత వస్త్రాలు ధరించి బుధవారం ఉదయం సైకిల్ పై ఢిల్లీ పార్లమెంట్ కు వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలను ధరించేందుకు నిర్ణయించకున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్థావిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్