సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కలిశెట్టి

69చూసినవారు
విజయనగరం జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయనగరం ఎంపీ, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత మొదటిసారి గురువారం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు విచ్చేసిన చంద్రబాబును ఎంపీ కలిశెట్టి సత్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి ఎంపీ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్