ఎచ్చెర్ల ఎస్ఐగా సందీప్ కుమార్

61చూసినవారు
ఎచ్చెర్ల ఎస్ఐగా సందీప్ కుమార్
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నూతన ఎస్ఐగా సందీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్