రాష్ట్రస్థాయి యోగ పోటీలకు పాలేపు సాయి

51చూసినవారు
రాష్ట్రస్థాయి యోగ పోటీలకు పాలేపు సాయి
శ్రీకాకుళం ఇండోర్ స్టేడియంలో ఈ నెల ఒకటవ తేదీన జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ లో ఇచ్చాపురం పట్టణానికి చెందిన పాలేపు సాయి జగదీష్ అండర్-14 యోగ విభాగంలో రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీఈవో జోహార్ ఖాన్, విద్యార్థి సాయి జగదీష్ ను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో మరిన్ని పథకాలు తెచ్చి ఇచ్చాపురం పట్టణానికి జ్ఞాన భారతి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్