సీతయ్య ఫౌండేషన్ కు రూ. 8 వితరణ

54చూసినవారు
సీతయ్య ఫౌండేషన్ కు రూ. 8 వితరణ
సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని గాంధీ జయంతి సందర్బంగా సందర్శించిన రవీంద్ర భారతి పాఠశాల 10వ తరగతి విద్యార్థులు రూ. 8 వేలు ఆర్థిక సహాయాన్ని సంస్థ వ్యవస్థాపకులు గుల్ల రమేష్ కు అందజేశారు. సోంపేట కవిటి రహదారిలో ఉన్న వృద్దాశ్రమంలో గుల్ల రమేష్ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగస్వామ్యం పంచుకోవాలని సదుద్దేశంతో విద్యార్థులు తమ చిట్టి చేతులతో పెద్ద సహాయం చేయడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్