May 04, 2024, 17:05 IST/వేములవాడ
వేములవాడ
సైబర్ నేరగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పి
May 04, 2024, 17:05 IST
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లను మెసేజ్ లను క్లిక్ చేసి మోసపోవద్దని, సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100లకు తక్షణమే కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలన మోసం చేస్తున్నారని ఎస్పి శనివారం ప్రకటనలో తెలిపారు.