హనుమాన్ జయంతి సందర్భంగా పలాస మున్సిపాలిటీ హరిజన విధి లో శనివారం హనుమాన్ గుడి లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గౌతు శిరీష హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు.