పలాసలో తెలుగుదేశం పార్టీ ఖాళీ -వైసీపీ ఫుల్ జోష్

1032చూసినవారు
పలాస నియోజకవర్గం మందస మండలం, బుడార్సింగి పంచాయతీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి టిడిపి, జనసేన యువకులు గురువారం చేరారు. స్థానిక నాయకులు మంత్రి డాక్టర్ సీదిరికే మా మద్దతు అంటూ సుమారు 15 మంది యువకులకు వైసిపి పార్టీ కండువాను కప్పుకున్నారు. వీరందరికీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని వాళ్లందరిని కోరారు.

సంబంధిత పోస్ట్