ఎలుగుబంటిదాడిలో గాయపడిన మహిళను పరిశీలించిన మంత్రి

1923చూసినవారు
పలాస నియోజకవర్గం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి బీభత్సవంతో ఇద్దరు మృతి చెందారు, ఒక మహిళ తీవ్ర గాయాలతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ నాయకులతో కలిసి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిస్థితిని గమనించారు. ఆయన మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఎక్సగ్రేసషియా అందిస్తామని, గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్