చక్ర తీర్థ స్నానాల్లో ఎమ్మెల్యే రెడ్డి శాంతి

554చూసినవారు
ప్రతి ఏడాది నిర్వహిస్తున్న శ్రీముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం పాల్గొన్నారు. అశేష జన వాహినితో కలసి స్నానాల్లో పాల్గొని, భక్తి శ్రద్ధలతో ముఖలింగేశ్వర స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించారు. సోమవారం పేట మండలంలోని వంశధార నది వద్ద ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజలందరితో కలిసి స్నానమాచరించడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్