ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలి

53చూసినవారు
హిర మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, అమ్మకాలు వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగాన్ని తగ్గించి జీవన ఎరువులు వాడాలన్నారు. జీవన ఎరువులతో పండించిన పంటలను స్థానికులకు అందజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెరగడమే కాకుండా పండించే పంటలు సైతం ఆరోగ్యదాయకంగా ఉంటాయని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్