గిరిజనుల సమస్యలపై వినతులు స్వీకరించిన ఎస్టీ చైర్మన్

62చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ట్రైబల్ కమిషన్ చైర్మన్ శంకరరావు అన్నారు. గురువారం మెలియాపుట్టి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గిరిజన సమస్యలపై వినతులు స్వీకరించారు. రహదారులు, త్రాగునీరు, విద్యా, వైద్యంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా చూస్తామని అన్నారు. అధికారులు, గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్