విస్తృత పర్యటనలు చేస్తున్న టిడిపి నాయకులు

77చూసినవారు
విస్తృత పర్యటనలు చేస్తున్న టిడిపి నాయకులు
మెలియాపుట్టి మండలంలోని మాజీ ఎంపీపీ చలానమోహన్రావు సోమవారం గొడ్డ, ఇల్లాయిపురం, రింపి గిరిజన గ్రామాలలో పర్యటించారు. స్థానికేతరులకు అవకాశం ఇవ్వకుండా స్థానికులకు సహకరించి గెలిపించినట్లయితే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుని గెలిపించాలని కోరారు. ఎత్తయిన గిరిజన ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందడానికి ఇది ఒక సదవకాశమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్