నామినేషన్ దాఖలు చేసిన కొండ్రు మురళీమోహన్

2985చూసినవారు
రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి, కొండ్రు మురళీమోహన్ శుక్రవారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తహసిల్దార్ కు అందజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంట రాగా భారీగా ఊరేగింపుగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగా రాజాంలో కొలువైఉన్న శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్