టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ తప్పుడు ప్రచారాలు

68చూసినవారు
టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ తప్పుడు ప్రచారాలు
ఎన్నికల ప్రచారములో భాగంగా మండలంలోని కే సైరిగాం గ్రామంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం రోడ్ షో నిర్వహించారు. టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, అనుకూల మీడియాలలో వీటిపై లేనిపోని అపోహలుసృష్టిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారని రాజకీయ పార్టీ అంటే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, సరైన మార్గంలో నడిపించేందుకు పనిచేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్