శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని వినతి

81చూసినవారు
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షలు బలరాం కమిషనర్ ను కోరారు. శనివారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ విస్తీర్ణపరిధి పెరిగిందని, దానికి తగినట్లుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని అన్నారు.

సంబంధిత పోస్ట్