పెద్దతుంగాంలో టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం

69చూసినవారు
సంతబొమ్మాళి మండలం‌ చిన్నతుంగాం పంచాయతీ పెద్దతుంగాం గ్రామంలో టిడిపి శ్రేణులు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి టిడిపి అధికారంలోకి రాగానే అందించబోయే పథకాలను వారికి వివరించారు. రానున్న ఎన్నికలలో సైకిలు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చన్నాయుడుని, ఎంపీగా రామ్మోహన్ నాయుడుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్