ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనంతో ఢీకొని వ్యక్తికి గాయాలు

76చూసినవారు
ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనంతో ఢీకొని వ్యక్తికి గాయాలు
టెక్కలి-నౌపడ రోడ్డులోని మునసబుపేట గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేలినీలాపురం గ్రామానికి చెందిన దుష్యంత్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వ్యక్తి వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఎదురుగా వెళ్లి ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న 108 వాహనం ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన దుష్యంతులు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్