టెక్కలిలో టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

570చూసినవారు
టెక్కలిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు శనివారం సాయంకాలం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు చేరివీధి లోని శ్రీ కిల్లిపోలమ్మతల్లి గ్రామ దేవత ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోను వివరించి ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్