డబ్బులు తీసుకున్న వారితో ప్రమాణం (వీడియో)

553చూసినవారు
తిరుపతిలో వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. డబ్బులు తీసుకున్న ఓటర్లతో పట్టణ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆలయంలో దీపం వెలిగించి ప్రమాణం చేయించారు. తమ ఓట్లు వైసీపీకే వేస్తామని ఓటర్లు ప్రమాణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైసీపీ దుశ్చర్యకు పాల్పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్