ఏపీలో బరితెగిస్తున్న టీడీపీ నేతలు: YCP

1903చూసినవారు
ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వైసీపీ తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు.. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్