3 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు

65చూసినవారు
3 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపు
ఏపీ పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. శ్రీకాకుళం, నరసరావుపేట, హిందూపురం అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయులు, పార్థసారథి ప్రత్యర్థులపై గెలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్