టీడీపీ, వైసీపీ ఘర్షణ.. ఆరుగురికి గాయాలు

18466చూసినవారు
టీడీపీ, వైసీపీ ఘర్షణ.. ఆరుగురికి గాయాలు
ఏపీలో అనంతపురం జిల్లా టి.కొత్తపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు భీకరంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్