సెల్ఫీ వీడియో తీసుకుని టీచర్ సూసైడ్ (వీడియో)

68చూసినవారు
సెల్ఫీ వీడియో తీసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా సలీమ్‌నగర్‌లో జరిగింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయానని, రూ.10 లక్షల వరకు నష్టపోయానని ఉపాధ్యాయుడు సయ్యద్ నూర్ అహమ్మద్ పేర్కొన్నారు. సూసైడ్‌కు సంబంధించిన వివరాలను లేఖలో రాశానని, దీని సహాయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్